అమరావతి: జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయడంపై విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని స్పందించారు.
ఇటీవల తన ఫేజ్బుక్ పోస్టుల ద్వారా టిటిడిలో సంచలనం కల్గిస్తూ వచ్చిన కేశినేని నేడు ప్రభుత్వ చర్యకు వ్యంగాస్త్రాన్ని సంధించారు.
‘ఇంకా నయం తాజ్మహాల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రాలోని యమునా నదీ తీరాన ఉండబట్టి సరిపోయింది. అదే మన రాష్ట్రంలో కృష్ణానది తీరాన ఉండి ఉంటే’..అంటూ సెటైర్ వేశారు.
https://www.facebook.com/Kesineninani.TDPVijayawada/photos/a.219955028185371/1233211336859730/?type=3&theater