పశ్చిమబెంగాల్, జనవరి 29: భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన సందర్భంగా హింసాత్మక సంఘటనలు జరిగాయి. రాష్ట్రంలోని తూర్పు మిదినాపూర్లో బిజెపి అధ్యక్షుడి ర్యాలీకి హాజరయ్యేందుకు వచ్చిన మిని బస్సును మంగళవారం కొందరు వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు. పార్కింగ్లో ఉంచిన ద్విచక్రవాహనాలను తగులబెట్టారు.
ఈ సంఘటనల వెనుక తృణముల్ కాంగ్రెస్ హస్తం ఉందని బజెపి నేత రాహుల్ సిన్హా ఆరోపించారు. బిజెపి బలం చూసి ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఈ దాడుల్లో ఎవ్వరూ గాయపడలేదు.
(ఎఎన్ఐ సౌజన్యంతో)
వీడియోకోసం కింద క్లిక్ చేయండి.
TMC workers vandalized the vehicles parked near BJP National President Shri @AmitShah's rally venue in East Midnapore.
What are they so scared of? pic.twitter.com/WV3iccObIO
— BJP (@BJP4India) January 29, 2019