NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మోడీ జగన్ కాంబోలో బాబుపై పేలనున్న పోలవరం బాంబ్? నాయుడు గారికి ఎన్ని కష్టాలో?

టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ప్రధాని నరేంద్రమోడీ ఆయన బుట్టలో పడడం లేదు.ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆయన లైజాన్ నెరుపుతున్నారు.వీరిద్దరూ కలిసి త్వరలోనే పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుపై పెద్ద బాంబ్ పేల్చే సూచనలు గోచరిస్తున్నాయి. రాజకీయ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బద్ధ విరోధి. వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ను ఎన్నో విధాలుగా చంద్రబాబునాయుడు ఇబ్బందులు పెట్టారు.నానా మాటలు అన్నారు. భయంకరమైన గోబెల్స్ ప్రచారం సాగించారు.

ys jagan and modi targeted to chandra babu about polavaram issue
ys jagan and modi targeted to chandra babu about polavaram issue

అయితే మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చావుదెబ్బతీసే వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో జగన్ ఆయనపై ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.ఇప్పుడు జగన్ రివర్స్ గేమ్ మొదలెట్టి చంద్రబాబునాయుడుతో ఆడుకుంటున్నారు.అదే విధంగా ప్రధాని నరేంద్రమోడీకి కూడా చంద్రబాబునాయుడు దాకా పీకల్దాకా కోపం ఉందన్నది స్పష్టం.అకస్మాత్తుగా బిజెపితో తెగదెంపులు చేసుకుని చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాలకు తెరదీశారు.ఆ సందర్భంగా బీజేపీనే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ మీద కూడా బాబు నోరు పారేసుకున్నారు.ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాకుండా ఇతర జాతీయ స్థాయి బీజేపీయేతర పార్టీలతో పార్టీలతో చేతులు కలిపి దేశమంతా తిరిగి బీజేపీకి ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేయటం కూడా తెలిసిందే.అంతేగాకుండా బిజెపి జాతీయ అధ్యక్షుడుగా ఉన్న అమిత్ షాపై తిరుపతిలో దాడి వరకు పరిస్థితి వెళ్లడం వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నది కమలనాథుల నిశ్చితాభిప్రాయం.

ys jagan and modi targeted to chandra babu about polavaram issue
ys jagan and modi targeted to chandra babu about polavaram issue

మోడీ ఏవిషయాన్ని కూడా అంత ఈజీగా మరిచిపోయే టైప్‌ కూడా కాదు. టైం దొరకాలే కానీ.. వడ్డీతో సహా ఆ పరిహారం తీస్తారనేది అందరికీ తెలుసు.ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి రావడం, జగన్ కూడా ఎన్డీయేతో సత్ సంబంధాలు నెరుపుతుండటంతో ప్రధాని మోడీ చంద్రబాబును దెబ్బ తీయటానికి తగిన అవకాశం లభించింది. టిడిపి హయాంలో పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోడీకి లిఖితపూర్వక సాక్ష్యాధార సహిత నివేదిక అందజేశారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి అక్కడ దుర్వినియోగమైన నిధుల వివరాలను తెలియజేశారు.దీంతో కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిధుల దుర్వినియోగం విషయమై విచారణ చేపట్టిందని ,ఈ విషయంలో చంద్రబాబు బుక్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మోడీ జగన్ కాంబోలో చంద్రబాబుకు రానున్నది గడ్డుకాలమని వారంటున్నారు.

author avatar
Yandamuri

Related posts

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju