BJP Janasena : బీజేపీ జనసేన పార్టీల మధ్య పొత్తు ఉందా..? లేదా..? పేరుకు పొత్తు ఉన్నా, ఆ రెండు పార్టీల మధ్య పరస్పరం అవగాహన ఉందా..? లేదా..? తిరుపతి ఉప ఎన్నిక విషయంలో...
బీహార్ లో కులం ప్రభావం రాజకీయాల్లో బాగా ఎక్కువ…. ఆంధ్రప్రదేశ్ లోను అంతే… బీజేపీ బలం ఒకప్పుడు అక్కడ బాగా తక్కువ… మన రాష్ట్రంలో అంతే. ఒంటరిగా బీహార్ లో...
బీహార్ రాష్ట్రంలో అదేవిధంగా దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల లో ఊహించని విధంగా విజయాలు సాధించడంతో మంచి దూకుడు మీద ఉంది కమలం పార్టీ. ముఖ్యంగా తెలంగాణలో ఈసారి అధికారమే లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీ...
గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాల గురించి అనేక...
వచ్చే ఏడాది ఫిబ్రవరి పదో తారీకు తో గ్రేటర్ పాలకవర్గం కాలపరిమితి ముగియనున్న ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన పార్టీలలో టెన్షన్ నెలకొంది. మొన్ననే గ్రేటర్ ఎన్నికలు జరగగా ఏ ప్రధాన పార్టీ కూడా...
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అనేక విషయాల గురించి మాట్లాడారు. తిరుపతి ఉప ఎన్నికల గురించి మాట్లాడుతూ బీజేపీ జనసేన పార్టీలు కలిసి పనిచేస్తాయి...
దేశంలో రాజకీయ పార్టీలకు కొదవే లేదు. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, లెఫ్ట్, ఎస్పీ, ఎన్సీపీ, శివసేన, టీడీపీ, వైసీపీ, ఆర్జేడీ, టీఆరెస్.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే వందల్లో జాబితా వస్తుంది. కానీ ఇప్పటి వరకు...
దేశం మొత్తం ఇప్పుడు ఆ రాష్ట్ర ఎన్నికలపై కన్నేసింది. బీజేపీని తట్టుకుని, అమిత్ షాని ఎదుర్కొని ఒక ప్రాంతీయ పార్టీ నిలబడగలదా..? లేదా..? అనేది తేలిపోనుంది. మొత్తానికి దేశ రాజకీయ భవిష్యత్తుపై ఒక స్పష్టత...
తిరుపతి ఉప ఎన్నికల్లో రాణించడానికి ఏపీ బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు స్టార్ట్ చేయటం తెలిసిందే. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాన్ని మండలాలుగా విభజించి కొంతమంది కీలక నాయకులకు బాధ్యతలు కమలనాథులు అప్పజెప్పడం జరిగింది. ఈ...
వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో తిరుపతిలో ఉప ఎన్నికలు షురూ అయిన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీలు అన్నీ ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి....
బిజెపి పార్టీలో మోడీ మాటకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో అందరికీ తెలిసిందే. అటువంటి మోడీ తీరు గురించి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. మేటర్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్...
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్నాయి. రైతులు రోడ్డెక్కితే ఏం జరుగుతుందో చూపిస్తున్నారు. 29 రాష్ట్రాల్లో కేవలం రెండు రాష్ట్రాల రైతులు రోడ్డెక్కి తెలుపుతున్న నిరసనలకు దేశం యావత్తు...
తిరుపతి ఎంపీ వైసీపీ నాయకుడు బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో తిరుపతి ఉప ఎన్నిక షురూ అయిన సంగతి తెలిసిందే. అయితే జరగబోయే ఉప ఎన్నికపై ఏపీ బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకోవడం...
తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఊహించని విధంగా భారీ ఓట్ బ్యాంక్ సాధించటమే కాక స్థానాలు కూడా కైవసం చేసుకుంది. కొద్దిపాటి లో మేయర్ పీఠాన్ని మిస్ చేసుకుంది. అయితే...
వరుసగా రెండుసార్లు భారత్ కి ప్రధాని కావటంతో మోడీ పేరు అంతర్జాతీయంగా మారుమ్రోగుతోంది. పైగా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో కరోనా వైరస్ ని ఎదుర్కోవడంలో విజయం సాధించినట్లు అంతర్జాతీయ మీడియా కొనియాడుతూ...
సరిగ్గా లాక్ డౌన్ ముందు బండి సంజయ్ అధ్యక్ష పీఠం చేపట్టారు. దీంతో బీజేపీ కిందిస్థాయి క్యాడర్ కి తనని తాను పరిచయం చేసుకోవడానికి కరోనా అడ్డు పడినా గాని దుబ్బాక ఉప ఎన్నికలలో...
జీహెచ్ఎంసీ ఎన్నికల సమరం ముగిసింది. ఊహించినదే కాస్త అటూ ఇటుగా అయింది. 2016లో 99 సీట్లు తెచ్చుకున్న టీఆర్ఎస్ సెంచరీ కొట్టదని.. బీజేపీ టఫ్ ఫైట్ ఇవ్వబోతోందని అందరూ దాదాపు అంచనాకు వచ్చారు. కానీ.....
దుబ్బాక ఉప ఎన్నికలలో గెలిచి తెలంగాణ రాజకీయాల్లో మాత్రమే కాక దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది బీజేపీ. అదే ఊపు గ్రేటర్ ఎన్నికల లో కూడా కమలం పార్టీ చూపించింది అని చెప్పటంలో ఎలాంటి...
దుబ్బాక ఉప ఎన్నికలలో ఓటమికి అందటంతో గ్రేటర్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టిఆర్ఎస్. ఎన్నికలు అతి తక్కువ సమయంలో ఒక్కసారిగా రావటంతో టిఆర్ఎస్ వేసుకున్న లెక్కలు తప్పినట్లు వచ్చిన ఫలితాలను బట్టి అర్థమవుతుంది....
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో బీజేపీ సత్తా చాటింది. దుబ్బాక ఉప ఎన్నికలలో కనిపించిన జోరు గ్రేటర్ లో కూడా చూపించింది. దాదాపు 50 స్థానాలకు దగ్గరలో బీజేపీ గెలవడంతో రెండో అతి పెద్ద పార్టీగా...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఆశించినంత నమోదు కాకపోవడంతో రాజకీయ పార్టీలు ఖంగుతిన్నాయి. ఓటు వేసేందుకు ఓటర్లు ఎందుకు ఉత్సాహం చూపలేదని, ఎక్కడ సమస్య వచ్చిందని పోలింగ్ అనంతరం పోస్టుమార్టం మొదలెట్టాయి. అయితే ఓటింగ్...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ విస్తృతంగా హామీలను ఇస్తున్నాయి. డిసెంబర్ 1వ తేదీ గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే....
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన పగ్గాలు కైవసం చేసుకున్న వైఎస్ఆర్సీపీ గురించి గత కొద్దికాలంగా ఆసక్తికర చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీకి వైసీపీ ఎంతో దగ్గర అని పేర్కొనడమే...
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటుతో నవ్యాంధ్రప్రదేశ్కు రాజధానిగా టీడీపీ ప్రకటించిన అమరావతికి శంకుస్థాపన జరిగి నేటికి ఐదేళ్లు. ప్రధాని నరేంద్రమోదీ అమరావతి నిర్మాణానికి శంఖుస్థాపన చేసి సరిగ్గా ఐదేళ్లు పూర్తవుతోంది. ఈ ఐదేళ్లలో అమరావతి...
సోము వీర్రాజు… ఇటీవలే బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పార్టీ ముఖ్య నేత. రాబోయే కాలంలో బీజేపీని బలోపేతం చేస్తానని, 2024లో అధికారంలోకి తీసుకువస్తానని వీర్రాజు ప్రకటించారు. అలా అందరి దృష్టిని ఆకర్షించిన...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొద్దికాలంగా కేంద్ర ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రాలకు దక్కాల్సిన డబ్బుల విడుదల, అనంతరం నీటి వాటాల విషయంలో మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై...
ప్రస్తుతం బీజేపీ డ్రామానా..? పవన్ పోరాటమా..??కి ఒక రేంజ్ ఉందంటే దానికి కారణం అమిత్ షా ఒకరైతే.. మరొకరు ప్రధాని నరేంద్ర మోడీ. అవును.. ఆయనే లేకపోతే ప్రస్తుతం బీజేపీకి ఉన్నఈ స్థానాన్న కూడా...
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార వై సీ పీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు యుద్ధం ఒక పక్క జరుగుతుండగా, రాష్ట్రంలో బీ జే పీ స్టాండ్ ఏమిటి?...
రాజకీయ పార్టీల సిద్ధాంతాలు, వాటికి అనుగుణంగా నేతలు పని చేయడం ఒక ఎత్తు. సిద్ధాంతాలు, ఆదర్శలతో పని లేదు, అధికారమే పరమావధి అనేది మరొక ఎత్తు. అయితే ప్రస్తుత రాజకీయ వ్యవహారాల్లో సిద్ధాంతాలు,...
గుంటూరు ఎంపీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యూహమేంటి గడిచిన రెండు నెలల నుంచి ఆయన నియోజకవర్గంలోనూ, అమరావతి రైతుల పోరాటం లోనూ తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఎక్కడా కనిపించడం...
రాష్ట్ర బిజెపి పగ్గాలు చేపట్టిన సోము వీర్రాజు ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. చర్చనీయాంశం అవుతున్నది. దీనికి కారణం లేకపోలేదు. అదేంటో తెలుసుకుందాం. ఇటీవల ఆంధ్రజ్యోతి పత్రికలో...
విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఉత్తరాంధ్రలో కీలక నాయకుడు గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రయాణం వైసిపితోనా లేక బిజెపితోనా అన్న సందేహాలు మొదలు అయ్యాయి. గంటా రాజకీయంపై ఇప్పటికే రాష్ట్రంలో కధలు కధలుగా...
ప్రస్తుతం దేశంలో మోడీ, షా ద్వయానికి తిరుగులేదా? వారి పాచికలకు ఎదురులేదా? వారు తలుచుకుంటే ఏదయినా సాధించగలరా? ప్రాంతీయ పార్టీలను అవసరానికి ఉపయోగించుకోగలరా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఏ రాష్ట్రంలో అధికారంలోకి...