AP CS Adityanath Das: మూడు నెలల ఎక్స్టెన్షన్ వచ్చిన వెంటనే ఏపి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఏమి చేశారంటే..!?
AP CS Adityanath Das: కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి స్వామివారిని నిత్యం లక్షలాది మంది దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు. భక్తులు తాము కోరిన కోర్కెలు నెరవేరితే శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులను సమర్పించుకుంటుంటారు. పేద,బిక్కీ...