ఏలూరులో పెరుగుతున్న బాధితుల సంఖ్య..పరీక్షలపై సీఎం జగన్ ఆరా
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో అంతు చిక్కని వ్యాధి గ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. విపరీతంగా పెరుగుతున్న బాధితులతో ఏలూరు జిల్లా ఆసుపత్రి పడకలు నిండిపోయాయి. దీంతో ఆసుపత్రికి వస్తున్న బాధితుల...