వర్షంలోనే కొనసాగుతున్న సీఎం వైఎస్ జగన్ పర్యటన ..కోనసీమ లంక గ్రామాల్లో బాధితుల పరామర్శ
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. పి గన్నవరం మండలం జి పెదపూడి గ్రామానికి చేరుకున్న సీఎం జగన్ వరద బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం అందించిన సాయం అందాయా...