AP CM YS Jagan: రాష్ట్ర ప్రభుత్వ తేనీటి విందుకు హజరైన సీజేఐ ఎన్వీ రమణ .. ఎన్వీ రమణకు స్వాగతం పలికిన సీఎం జగన్ దంపతులు
AP CM YS Jagan: ఏపి పర్యటనలో ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణకు రాష్ట్ర ప్రభుత్వం తేనీటి విందు ఇచ్చింది. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో సీజేఐ...