తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ సినిమా రాజ్యం పురుడు పోసుకుంటోంది. దశాబ్దాల తరబడి తమిళ రాజకీయాలను ఏలిన ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ అదే స్టార్ ఇమేజ్ ఉన్న రజినీకాంత్, కమల్ హాసన్...
రెండు దశాబ్దాల సస్పెన్స్ కు తెర పడింది. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈ విషయంలో రజినీ కంటే ఆయన ఫ్యాన్స్ కే ఆరాటం ఎక్కువ. వారి డిమాండ్, ఉత్సాహంపై రజినీ ప్రతిసారీ నీళ్లు చల్లేస్తూనే...