ఎవరో చనిపోయారు అంటే అందరూ కలిసి వెళ్లారు – కట్ చేస్తే 25 మంది ఆసుపత్రిలో పడ్డారు
తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం, సిరమామిడి గ్రామంలో నాటుసారా కలకలం రేపింది. అక్కడ నాటుసారా తాగిన 25 మంది అస్వస్థతకు గురి అవ్వగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది....