AP PRC: జగన్ వరమా.. శాపమా..!? వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు..!?
AP PRC: కొన్ని నెలలుగా చర్చల్లో ఉన్న పీఆర్సీని ఎట్టకేలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. 23.29 శాతం పీఆర్సీని ప్రకటించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాల్ని పరిశీలిస్తే.. ‘కోవిడ్ కారణంగా మరణించిన కుటుంబాల...