ప్రధాని మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం ఆయన ప్రధానితో సమావేశమయ్యారు. అయితే.. ఏపీ సమస్యలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి...
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ నెల 6న సీఎం జగన్.. ప్రధాని మోదీతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల గురించి...
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఓడలు బండ్లు కావచ్చు.. బండ్లు ఓడలు కావచ్చు. రాత్రికి రాత్రే మారే రాజకీయాలు ఇవి. ఎంతమందిని చూసుంటాం.. రోజుకో పార్టీ మార్చే నాయకులను. ఏ నాయకుడికైనా కావాల్సింది అధికారం, డబ్బు,...
ప్రధాని నరేంద్ర మోదీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయన జీవితం దేశ ప్రజల కోసమేనని ఆయన ఎప్పుడో చెప్పారు. రాజకీయాలకే తన జీవితాన్ని అంకితం చేశారు. దేశ ప్రజల కోసం, బీజేపీ పార్టీ...