తెలుగు రాష్ట్రాల్లో భారత్ బంద్ నిరసనల హోరు..
కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో ప్రారంభమైన రైతాంగ నిరసనలు నేడు దేశ వ్యాప్తంగా వ్యాపించాయి. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల సంఘాలు దేశ వ్యాప్త బంద్కు పిలుపునివ్వగా...