పోలవరం ప్రాజెక్టు నిధులకై పీఎం మోడీకి ఏపి సీఎం జగన్ లేఖ
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంపై ఏడు పేజీల లేఖ రాశారు. సీడబ్ల్యుసీ సిఫార్సు...