సీఎం జగన్ చేతుల మీదుగా విజయనగరంలో నేడు భారీ ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జగన్ విజయనగరం జిల్లా పర్యటన చేయనున్నారు. ఈ క్రమంలో భాగంగా ఉదయం 9.30 గంటలకు...