వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్, విజయమ్మ, షర్మిల నివాళులు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి 73వ జయంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ రోజు ఉదయం ఇడుపులపాయకు చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేసి నివాళులర్పించారు. అలాగే విజయమ్మ, వైఎస్...