ఏపిలో ప్రజలకు ముందే సంక్రాంతి.. ! చెల్లింపుల జాతర..!!
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (రేపు) రైతుభరోసా, నివర్ తుఫాను నష్టపరిహారం పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్ర వైఎస్ జగన్మోహనరెడ్డి రైతుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. మూడో విడత రైతు...