YCP: గుమ్మనూరు జయరాం .. వరుసగా రెండు సార్లు కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లాలో బలమైన సామాజికవర్గ నేతగా గుర్తింపు ఉంది. ఆర్ధికంగానూ బలమైన నేత. ఆ కారణంగా సీఎం వైఎస్...
YSRCP: రాజకీయాల్లో ఉన్న నాయకుడికి పదవి, పరపతి ముఖ్యం. పదవి పోయినా, పరపతి తగ్గినా తీవ్ర నిరుత్సాహానికి గురి అవుతుంటారు. ఆధిపత్యానికి ఎసరు వస్తుంది అంటే వారిలో ఆందోళన రెట్టింపు అవుతుంది. ఇప్పుడు మాజీ...
YS Jagan: రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పేద వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని, ప్రత్యర్ధి పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకాలు అన్నీ అగిపోతాయని అందుకని పథకాల లబ్దిదారులు అందరూ...
YSRCP: వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఇన్ చార్జిల మార్పులు చేర్పుల్లో భాగంగా పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పలువురు సిట్టింగ్ లకు షాక్ లు ఇస్తున్న సంగతి తెలిసిందే. సర్వేల ఆధారంగా పార్టీలో...
YSRCP: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అభ్యర్ధుల ఎంపికలో అనుసరిస్తున్న వ్యూహాలు ప్రత్యర్ధులకు అంతుబట్టడం లేదు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు కొనసాగిస్తున్నారు. గెలుపు అవకాశాలు లేని నేతలను...
YSRCP: వైసీపీ ఇన్ చార్జిలకు సంబంధించి ఆరవ జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన జాబితాలోని ఇన్ చార్జిలను హైకమాండ్ మార్పులు, చేర్పులు చేసింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో...
YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకూ 9 మంది రీజినల్ కోఆర్డినేటర్ లు ఉండగా, 10వ రీజినల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియమితులైయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాలకు ఒంగోలు...
YSRCP: వైఎస్ఆర్ సీపీ పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ చార్జిల మార్పులు, చేర్పులపై సీఎం జగన్ కసరత్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నాలుగు విడతలుగా 59 అసెంబ్లీ, తొమ్మిది ఎంపీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ.. త్వరలో...
YSRCP: వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న పలు సాహసోపేత నిర్ణయాలు సీనియర్ లను సైతం విస్మయాన్ని కల్గిస్తున్నాయి. జగన్ .. జగమొండి అని గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించిన...
YSRCP: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ రాజకీయాలపై పడినట్లుగా కనబడుతోంది. తెలంగాణ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ...
YSRCP: ఏపీలో ముందస్తు అంటూ లేదు. షెడ్యుల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ షెడ్యుల్ ప్రకటించడంతో ఆ విషయం తేలిపోయింది. గత కొంత కాలంగా తెలంగాణతో పాటే...
YSRCP Visakha: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సేవలను పూర్తిగా పార్టీకి వినియోగించుకోవాలని పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి...
Political Survey: ఏపిలో రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా కొనసాగుతోంది. ఎన్నికలకు మరో పది నెలలు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు రేపే ఎన్నికలు అన్నట్లుగా ప్రజల్లో తిరుగుతూ ప్రజా...
YS Jagan on Andhra Pradesh Elections 2024: గత ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 151 సీట్లు వచ్చాయి, వచ్చే ఎన్నికల్లో 175కి 175 సాధించాలన్న లక్ష్యంతో నాయకులు కృషి చేయాలని వైసీపీ...
YSRCP Plenary: ఏపిలో జూలై 7,8,9 తేదీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లానరీ సమావేశాలను గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి మహానాడు ఎంత ప్రాముఖ్యత ఉందో వైసీపీకి...
YSRCP: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలన ప్రారంభించినప్పటి నుండి అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతిపక్షాల నుండి విమర్శలు, కొర్టుల నుండి అక్షింతలు ఎదురైనా తను అనుకున్న పనులు చేసి తీరుతున్నారు. రాష్ట్ర...
YSRCP: ఏపిలో అధికార వైసీపీ ప్లీనరీ సమావేశాలకు రంగం సిద్ధం అవుతోంది. జూలై 8,9 తేదీలలో రెండు రోజుల పాటు పార్టీ ప్లీనరీ నిర్వహించాలని పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఇటీవలే ప్రకటించారు. ఈ...
AP CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి పయనం అవుతున్నారు. గురువారం హస్తినకు వెళతారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ప్రధాన మంత్రి...
YS Jagan: వైసీపీ అధినేత, ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో కొనసాగుతున్న హూజూర్నగర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘటన కేసును కొట్టేయాలంటూ ఆయన హైకోర్టులో క్వాష్...
YS Jagan: ఏపిలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో వైసీపీ వర్గాల నుండి ఓ కీలక సమాచారం బయటకు వచ్చింది. మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలి..? ఎవరెవరికి ఏయే శాఖలు ఇవ్వాలి..? అనే దానిపై...
AP Assembly: పెగాసస్ వ్యవహారంపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇటీవల అసెంబ్లీలో పెగాసస్ అంశంపై చర్చ సందర్భంలో పెగాసస్ పై విచారణకు హౌస్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ ప్రకటించిన...
AP Assembly: ఏపి అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజలకు అందించే సంక్షేమ పథకాల క్యాలండర్ ను విడుదల చేశారు. ఏప్రిల్ నెల నుండి వచ్చే ఏడాది మార్చి నెల వరకూ ఏయే నెలలో ఏ...
AP Legislative Council: ఏపి శాసనమండలి నుండి టీడీపీ సభ్యులను చైర్మన్ మోషేన్ రాజు సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం శాసన మండలిలో ప్రశ్నోత్సరాలు జరుగుతుండగా టీడీపీ సభ్యులు తాళి బొట్లు...
AP Assembly Budget Session: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు శుక్రవారం కూడా టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. సభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం...
AP Three Capitals: రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారు. ఏపి అసెంబ్లీలో మూడు రాజధానుల అంశంపై జరిగిన చర్చ సందర్బంగా సీఎం...
AP Assembly: కోర్టులు తమ పరిధి దాటి కార్యనిర్వహక పనిలోకి జోక్యం చేసుకోకూడదని సుప్రీం కోర్టే చెప్పిందని సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఏపి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం పరిపాలనా వికేంద్రీకరణ..మూడు...
AP Assembly Budget Session: 12వ రోజు ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం ప్రభుత్వం పలు బిల్లులు, వార్షిక నివేదికలను సభ ముందు ఉంచనుంది. పలు శాఖల బడ్జెట్...
MP RRR: ఏపీ ప్రభుత్వం పాలిట కొరకరాని కొయ్యగా మారిన ఎంపీ రఘురామకృష్ణ రాజు.. సీఎం జగన్ పై రోజుకో కామెంట్ చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నాయకులు అటు...
YSRCP: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఆ తరువాత జరిగిన తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ మాత్రం సత్తా చూపించలేకపోయింది. ఇక టీడీపీలో యాక్టివ్ గా...
Vijaya sai reddy : రాష్ట్రంలో స్థానిక సమరం ప్రారంభం అయ్యింది. ఇప్పుడు రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది పార్లమెంట్ సభ్యులతో వైసీపీ చాలా బలంగా ఉంది. అయితే స్థానిక పోరు ఆ...
Nimmagadda : ఏపిలో గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యవహారం ఇప్పటి వరకూ ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీ అన్నట్లుగా సాగిన విషయం తెలిసిందే. చివరకు సుప్రీం కోర్టు పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో ఎన్నికల...
YSRCP : ఏపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో వద్దంటూ అధికార వైసీపీ చెబుతూ వచ్చింది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రామ స్థాయిలో వైసీపీ శ్రేణులు సన్నద్దంగా లేరన్న మాట వినిపిస్తోంది. ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నందున ఎన్నికలు...
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో బలమైన సామాజిక వర్గం పైన కళింగ సామజిక వర్గ నాయకుడిగా పేరున్న తమ్మినేని సీతారాం కు ఉన్న పాత పగలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి....
రాష్ట్రంలో రాజకీయం మొత్తానికి కృష్ణా జిల్లా కేంద్ర బిందువుగా మారుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కృష్ణా జిల్లా రాజకీయాలు మాత్రం వెరైటీగా, మలుపులు తిరుగుతూ ఉంటాయి. అక్కడ నాయకుల వ్యాఖ్యలు, వ్యవహారశైలి,...