బ్రేకింగ్..కరోనాతో వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి మృతి
కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కరోనా కాటుకు బలైయ్యారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో...