కరోనా నేపథ్యంలో శబరిమల ఆలయం సరికొత్త నిర్ణయం..! ప్రసాదం ఇంటి నుండి తినొచ్చు..!!
శివకేశవుల క్షేత్రంగా విరాజిల్లుతున్న శబరిమలకు ఏటా లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. 41 రోజులు దీక్ష చేసి ఇరుముడి కట్టి శబరిమలకు వస్తుంటారు. తిరుపతి లడ్డూకు ఎంత ప్రాధాన్యం ఉందో...