AP Assembly: అసెంబ్లీలో మార్చి 21న ఏం జరగబోతోంది?న్యాయవ్యవస్థతో మరోసారి ఢీకి సిద్ధమవుతున్న సీఎం?
AP Assembly: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి న్యాయవ్యవస్థతో నేరుగా ఘర్షణకు దిగే సూచనలు గోచరిస్తున్నాయి. హైకోర్టు ఇటీవల అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటివరకు జగన్ సర్కార్ స్పందించలేదు.హైకోర్టు...