వంగవీటికి 100కోట్లిస్తా: కెఎపాల్
హైదరాబాద్, జనవరి 22: వంగవీటి రాధకృష్ణకు ప్రజాశాంతి పార్టీ అధినేత కెఎ పాల్ వందకోట్ల రూపాయల ఆఫర్ను ప్రకటించాడు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీకి అమ్ముడుపోయి తప్పు చేయవద్దని వంగవీటికి సూచించారు. తన...