టాప్ స్టోరీస్ న్యూస్తప్పు జరిగితే ఊచలు లెక్కపెట్టక తప్పదు..క్లారిటీ ఇచ్చిన జగన్..!sharma somarajuJuly 8, 2020 by sharma somarajuJuly 8, 2020విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనకు సంబంధించి హైపవర్ కమిటీ నివేదిక అందిన 24 గంటల వ్యవధిలోనే యాజమాన్యంతో సహా అందుకు బాద్యులైన 12 మందిని అరెస్ట్ చేయడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి...