గోదావరి వరదలో కొట్టుకుపోయిన 15 మంది పాడి రైతులు.. అధికారుల చొరవతో సురక్షితంగా బయటకు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గోదావరి ఉదృతంగా ప్రవహిస్తొంది. నదీ పరివాహాక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినా 15 మంది పాడి రైతులు పశువుల కోసం...