రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు .. నిందితుల ఉరి శిక్ష రద్దు.. నిర్దోషులుగా విడుదల..
రాజస్థాన్ హైకోర్టు జైపూర్ వరుస పేలుళ్ల కేసులో సంచలన తీర్పు వెల్లడించింది. ఉరి శిక్ష పడిన నలుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. 2008 లో జైపూర్ జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో...