(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒక దేశం ఒకే ఎన్నిక అన్న ఎజెండాపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నిర్వహిస్తున్న సమావేశం కనీసం కొన్ని రాజకీయ పక్షాలను ఇబ్బందిలోకి నెట్టింది. మోదీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్రంపై పోరాడే పరిస్థితి లేదని కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనప్రాయంగా చెప్పారు. ఆదివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన జగన్ తర్వాత ఆంధ్రాభవన్లో...