సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ పాలిటిక్స్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజినీకాంత్ పోటీచేయడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో తన కొత్త...
ఏపీ సీఎం వైయస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వైసిపి పార్టీ క్యాడర్ కార్యకర్తలు నాయకులంతా కలిసి భారీ స్థాయిలో జగన్ బర్తడే రాష్ట్రంలో జరిపారు. చాలా చోట్ల...
ఏపీ రాజకీయాలలో కృష్ణా జిల్లా టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా అని చాలామంది చెబుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా విభజన జరిగిన తర్వాత గానీ చాలా వరకు టిడిపి ఎటువంటి ఎన్నికలు వచ్చినా...
ప్రస్తుతం దేశమంతటా “ఒకే దేశం ఒకే ఎన్నిక” అంటూ జమిలి ఎన్నికల గురించి చర్చ జరుగుతోంది. ఏక కాలంలో ఎన్నికలు జరిగితే ప్రజాధనం ఆదా అవుతుంది అన్న భావనలో కేంద్రం ఆలోచన చేస్తోంది. 2019...
ఇటీవల ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో పల్నాటి ప్రాంతానికి చెందిన మాజీ టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ డిబెట్ లో పాల్గొనడం జరిగింది. తన ప్రత్యర్థి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తో...
జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పోతిరెడ్డి ప్రాజెక్టు పనులు తెలంగాణ సర్కార్ ఫిర్యాదుతో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేసిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి మధ్య...
డిసెంబర్ 21 జగన్ పుట్టిన రోజు నేపథ్యంలో చాలా మంది ప్రముఖులు పార్టీ కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు అదే విధంగా పలు రాజకీయ నాయకులు...
ఏపీలో జగన్ సర్కార్ అదిరిపోయే రీతిలో సంక్షేమ పాలన అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కరోనా లాంటి కష్టకాలంలో దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఏపీలో సంక్షేమ...
ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి బాబు మోహన్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యాంకర్ రంగులు వేసుకునే వారికి రాజకీయం అవసరమా అని బాబు మోహన్ ని ప్రశ్నించారు....
వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని మూడు రాజధానులు లో విశాఖ ని ఒక రాజధాని గా గుర్తించడం తెలిసిందే. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్ర...
ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ భారీ స్థాయిలో కాకపోయినా ఓ మాదిరిగా విజయం సాధించడం జరిగింది. ఇటువంటి తరుణంలో మరికొద్ది రోజుల్లో న్యూ ఇయర్ లో అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులకు...
తిరుపతి ఉప ఎన్నికల్లో రాణించడానికి ఏపీ బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు స్టార్ట్ చేయటం తెలిసిందే. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాన్ని మండలాలుగా విభజించి కొంతమంది కీలక నాయకులకు బాధ్యతలు కమలనాథులు అప్పజెప్పడం జరిగింది. ఈ...
త్వరలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్టుగా వాతావరణం నెలకొంది. మమతా బెనర్జీ ఎక్కడా కూడా బిజెపి ఎత్తుగడలు సాగనివ్వకుండా అధికారాన్ని ఉపయోగిస్తూ ఎక్కడికక్కడ...
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ముందునుండి పార్టీ తీరు అలా అయితే తన తీరు మరోలా అన్నట్టు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ తీసుకునే ప్రతి విషయానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. వైసీపీకి పార్టీకి...
విభజన జరిగిన తర్వాత ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయిన తరుణంలో రాజధానిగా అమరావతి ని గుర్తించటం అందరికీ తెలిసిందే. దాదాపు ఏపీ రాజధాని కోసం కొన్ని వేల ఎకరాలు రైతుల దగ్గర నుండి టిడిపి...
కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా రాణించిన వంగవీటి రాధా సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ మారడం జరిగింది. అంతకు ముందు జగన్ పార్టీలో కీలకంగా రాణించిన వంగవీటి రాధా 2019...
ప్రస్తుత రోజుల్లో ఆన్ లైన్ ద్వారానే అన్ని లావాదేవీలు జరుగుతున్నాయి. ఒక విధంగా సెక్యూరిటీ పరంగా చాలా ఇబ్బందులు ప్రస్తుతం ఎదురవుతున్నాయి. ఆన్లైన్ కేంద్రంగా చాలామంది కోటీశ్వరులు దివాలా తీసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే...
వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో తిరుపతిలో ఉప ఎన్నికలు షురూ అయిన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీలు అన్నీ ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి....
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు సొంతఊరు నిమ్మకూరులో రాజకీయం రసవత్తరంగా ఉంది. టిడిపి అధికారంలో ఉన్నంత కాలం నిమ్మకూరు పేరు వార్తల్లో ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూ ఉండేది. కానీ...
ఇటీవల అమరావతి రాజధాని రైతులు తలపెట్టిన ఉద్యమం ఏడాది అయిన నేపథ్యంలో చంద్రబాబు తీవ్ర స్థాయిలో ప్రభుత్వ తీరు పై మండిపడిన సంగతి తెలిసిందే. జగన్ 18 నెలలు అధికారంలో రాష్ట్రానికి ఏం చేశాడని...
ఏపీ రాజధాని రైతులు చేస్తున్న అమరావతి ఉద్యమం ఏడాది అయిన నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. జగన్ వన్ టైం ముఖ్యమంత్రి అని పేర్కొన్న...
ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ తో భేటీ అవ్వడం తెలిసిందే. అయితే ఈ భేటీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయం గురించి కెసిఆర్ ప్రధాని మోడీ...
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలోకి విజయశాంతి వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కమలం గూటికి చేరిన ఆమె తాజాగా ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన...
వైసిపి ప్రభుత్వం విజయవాడలో నిర్వహించిన బీసీ సంక్రాంతి సభ అంగరంగ వైభవంగా జరిగింది. బీసీ సామాజిక వర్గాలకు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సరైన న్యాయం జరిగిందని చాలామంది బీసీ వర్గాలకు చెందిన కీలక...
మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు సినీ నటుడు కమల్ హాసన్ రోజురోజుకీ రాజకీయాల్లో ఆరితేరిన పోతున్నారు. గత పార్లమెంటు ఎన్నికల సమయంలో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవని కమలహాసన్.. వచ్చే ఏడాది...
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతున్న సంగతి తెలిసిందే. దుబ్బాక లో అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల లో వచ్చిన ఫలితాలకు టీ కాంగ్రెస్ లో ఉన్న చాలామంది నాయకులు...
ఇటీవల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఢిల్లీ టూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. మొదట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీ తో భేటీ అవగా తర్వాత ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ గ్రాఫ్ ఉన్న కొద్ది పెరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే. దుబ్బాక ఉప ఎన్నికల్లో అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఊహించని రీతిలో భారీ స్థాయిలో ఓటింగ్ రాబట్టడమే కాక...
ఏపీ సీఎం వైయస్ జగన్ డిసెంబర్ 25 వ తారీఖున దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ఎప్పుడో...
వరుసగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ టూర్ జాతీయస్థాయిలో అదేవిధంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీ బయల్దేరిన ఏపీ సీఎం జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ పదవి విషయంలో ఇటీవల రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఠాగూర్ అందరి అభిప్రాయాలను తీసుకుని నివేదిక రూపంలో హైకమాండ్ కి ఇవ్వటం తెలిసిందే. ఇదిలా ఉంటే తెలంగాణ పీసీసీ...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మొట్టమొదటి సారి 2019 ఎన్నికల్లో పోటీ చేయడం అందరికీ తెలిసిందే. పార్టీ 2014లో స్థాపించిన గాని ఆ సమయంలో టీడీపీ-బీజేపీ కూటమికి సపోర్ట్ చేసిన...
తెలంగాణ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఉన్న సమయంలో అధ్యక్షుడిగా రాణించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. విభజన జరిగిన తరువాత వైసీపీ పార్టీ తరఫున పొంగులేటి ఖమ్మం జిల్లాలో గెలవటం కూడా జరిగింది. అయితే ఆ...
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విశాఖ పట్టణ వాసులకు మాత్రమే కాక ఏపీలో వెనకబడిపోయింది అనే పేరు ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతవాసులకు మేలు కలిగే నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలో ఎప్పటి నుండో...
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. తిరుపతి ఎంపీ వైసిపి నాయకుడు బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో ఉప ఎన్నికలు షురూ అవటంతో ప్రధాన పార్టీలు అన్నీ...
బిజెపి పార్టీలో మోడీ మాటకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో అందరికీ తెలిసిందే. అటువంటి మోడీ తీరు గురించి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. మేటర్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్...
చంద్రబాబు వారసుడిగా పొలిటికల్ ఫీల్డ్ లో అడుగు పెట్టిన నారా లోకేష్ పై పార్టీ క్యాడర్ మరియు వివిధ పార్టీల నాయకులు అనేక అంచనాలు పెట్టుకున్నారు. కానీ లోకేష్ అంచనాలు అందుకోలేక చాలా సందర్భాలలో...
తెలుగు రాజకీయాల్లో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నాయకుడు చంద్రబాబు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతగా దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన అనుభవం కలిగిన నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్...
టీ కాంగ్రెస్ పార్టీ నేత తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తాజాగా పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి చూసి ఎవరు అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు...
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తూ దూసుకుపోతున్నారు. పాదయాత్రలో అదే విధంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ దాదాపు 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన...
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దిగజారి పోయే విధంగా మారటంతో హైకమాండ్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఠాగూర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో...
సిద్దిపేట నియోజకవర్గంలో భారీ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నారు లో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. అంతేకాకుండా మూడు ఎకరాలు 45 కోట్ల రూపాయలతో ఐటి హబ్ కూడా స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు....
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఉన్న కొద్ది తగ్గిపోతుంది. దుబ్బాక ఉప ఎన్నికలలో ఓటమి అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాట కాకపోవడంతో వచ్చిన ఎలక్షన్ ఫలితాలను బట్టి పార్టీ ఓట్ బ్యాంక్...
అధికారంలో ఉన్న సమయంలో అనేక విషయాలలో చంద్రబాబు యూ టర్న్ తీసుకోవడం జరిగింది. ఏ విషయంపై కూడా స్పష్టమైన వైఖరి అవలంబించ కుండా బాబు వ్యవహరించిన తీరు 2019 ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి...
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూనమ్ కౌర్…చేసిన సినిమాల కంటే.. వివాదాస్పద వార్తలతో ఎక్కువ సంచలనమైంది. 2019 ఎన్నికల సమయంలో ఏపీ రాజకీయాలను ఉద్దేశించి ప్రముఖంగా ఒక పార్టీని టార్గెట్ చేస్తూ...
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు ఎటూ తేలకపోవడంతో గ్రేటర్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుంది అన్నది సస్పెన్స్ గా ఉంది. మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీ సాధించకపోవడం హంగ్ ఏర్పడిన పరిస్థితి నెలకొంది. జరిగిన...
సరిగ్గా లాక్ డౌన్ ముందు బండి సంజయ్ అధ్యక్ష పీఠం చేపట్టారు. దీంతో బీజేపీ కిందిస్థాయి క్యాడర్ కి తనని తాను పరిచయం చేసుకోవడానికి కరోనా అడ్డు పడినా గాని దుబ్బాక ఉప ఎన్నికలలో...
టీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో దాదాపు క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చేసినట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల లాగానే అదేవిధంగా గ్రేటర్ ఎన్నికల లో వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే తెలంగాణలో...
గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకున్న టిఆర్ఎస్ తాజాగా 56 స్థానాలు గెలుచుకుంది. అయినా సరే మేమే నంబర్ వన్ అన్న రీతిలో సంబరాలు చేసుకుంటున్న టీఆర్ఎస్ శ్రేణులకు ఫలితాలు వచ్చిన...
తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ సాధిస్తున్న విజయాలు ఆయన పేరు ఢిల్లీలో డబుల్, త్రిబుల్ అవుతుంది. దుబ్బాక ఉప ఎన్నికలలో గెలవడం తోపాటు గ్రేటర్ ఎన్నికలలో రెండో అతిపెద్ద పార్టీగా బిజెపి...