ప్రధాని అధ్యక్షతన జీ – 20 సన్నాహక సమావేశంలో ఏపీ సీఎం జగన్, చంద్రబాబు ప్రసంగాలు ఇలా..
జీ – 20 సమ్మిట్ విజయవంతానికి రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రులు, పార్టీ నేతలు సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. వచ్చే ఏడాది భారత్ లో జరగనున్న జి – 20 సమ్మిట్...