NewsOrbit

Tag : 3 capitals andhra pradesh

రాజ‌కీయాలు

టీటీడీలో రగులుకుంటున్న వార్..! ధర్మారెడ్డికి బ్రేకులు

Muraliak
తిరుమల శ్రీవారి బ్రహ్మత్సవాల నిర్వహణ అంశంలో ఉన్నతాధికారుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయా.. అంటే పరిస్థితులు ఔననే అంటున్నాయి. ప్రతిష్టాత్మకమైన టీటీడీ ఈవో పదవి ఇటివల చేతులు మారింది. దాదాపు నాలుగేళ్లుగా ఈవోగా ఉన్న అనిల్...
Featured బిగ్ స్టోరీ

షేమ్ ఏపీ రాజకీయం..!! కులం మురికి ముదురుతుండగా… మతం మరక..!!

Srinivas Manem
పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు ముదిరాయి..! వాదోపవాదాలు, వివాదాలు జరుగుతున్నాయి..! ఎస్ జరుగుతాయి, అక్కడ తొమ్మిది నెలల్లో ఎన్నికలున్నాయి..!! బీహార్లో రాజకీయాలు పీక్స్ కి చేరాయి…! కత్తులు, కర్రలు బయటకు వస్తున్నాయి. ఎస్., అక్కడ కూడా...
టాప్ స్టోరీస్

‘రాజధాని తరలిస్తామని చెప్పలేదు’!

Mahesh
అమరావతి: అమరావతి నుంచి రాజధాని తరలిస్తామని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసమే మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సోమవారం మండలి రద్దు తీర్మానాన్ని సీఎం జగన్‌...
న్యూస్

వికేంద్రీకరణ వ్యతిరేకిస్తూ న్యాయవాదుల నిరసన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు ముందు ఏపి న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. వైసిపి ప్రభుత్వ తీరును నిరసిస్తూ న్యాయవాదులు నినాదాలు చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై ఏపి...
టాప్ స్టోరీస్

‘రాజకీయ భవిష్యత్ ఉన్నా.. లేకున్న జగన్ వెంట ఉంటా’

Mahesh
అమరావతి: మూడు రాజధానులతో తనకు రాజకీయ భవిష్యత్ నాశనం అయిపోయినా తాను సీఎం జగన్ వెంట నడుస్తానని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తనకు రాజకీయ భవిష్యత్‌ కన్న.. రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని...
న్యూస్

మూడు రాజధానులకు జై కొట్టిన ఉత్తరాంధ్ర!

Mahesh
విశాఖపట్నం: ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితి నేతలు స్వాగతించారు. శనివారం విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో సమావేశమైన ఆ సమితి నేతలు మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వ తీరును...
టాప్ స్టోరీస్

హైపవర్ కమిటీ రెండో భేటిలో కీలక ప్రతిపాదనలు

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ శుక్రవారం విజయవాడలో రెండోసారి సమావేశం కాబోతోంది. అమరావతి నుంచి విశాఖకు తరలివచ్చే ఉద్యోగుల ముందు హైపవర్ కమిటీ కీలక ప్రతిపాదనలు చేయనుంది....
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానులకు సిపిఎం వ్యతిరేకం’

sharma somaraju
అమరావతి:మూడు రాజధానుల ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికీ ఇష్టం లేదనీ, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది చేటు తెస్తుందనీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. మందడంలో రైతుల ఆందోళనకు సిపిఎం నేతలు మద్దతు తెలుపుతూ...
టాప్ స్టోరీస్

‘జగన్ రెడ్డి కాదు పిచ్చి రెడ్డి అంటారు జాగ్రత్త’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి ఒకప్పటి తుగ్లక్ లాగా రాజధాని మారిస్తే నిన్నూ అదే పేరుతో పిలుస్తారు. జగన్ రెడ్డి అంటారో లేక పిచ్చి రెడ్డి అంటారో నువ్వే చూడు ఇది ముఖ్యమంత్రిని ఉద్దేశించి...
న్యూస్

మూడు రాజధానులపై కాంగ్రెస్ మాటేంటి?

Mahesh
అమరావతి: ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెలిపారు. సోమవారం కేవీపీ మీడియాతో మాట్లాడుతూ  పార్టీ నిర్ణయం తప్ప తమకు...
రాజ‌కీయాలు

సచివాలయం ఓ చోట, మంత్రుల నివాసాలు మరోచోటా!

Mahesh
తిరుపతి: చంద్రబాబు విధానాలను వ్యతిరేకించడమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మూడు రాజధానుల ప్రకటనతో సీఎం జగన్ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించారని ఆరోపించారు. తిరుపతిలో...
టాప్ స్టోరీస్

ఏపీ సచివాలయం వద్ద ఉద్రిక్తత

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టి ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఆదివారం మందడం వద్ద రైతుల దీక్షలకు మద్దతుగా సచివాలయం ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించారు. అయితే విద్యార్థులును పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం వెళ్లే...