న్యూస్కలుషిత నీరు ఎఫెక్ట్ ..కర్నూలు జిల్లాలో 30మంది అస్వస్థత..!!sharma somarajuDecember 22, 2020 by sharma somarajuDecember 22, 2020 కర్నూలు జిల్లా కోసిగి మండలం సజ్జలగూడెం, జంపాపురం గ్రామంలో కలుషిత నీరు తాగడం వల్ల ప్రజలు అస్వస్థతకు గురి అవుతున్నారు. అయిదు రోజుల నుండి ఈ గ్రామాల్లోని ప్రజలు వాంతులు, విరోచనాలతో బాధపడుతూ...