సంవత్సరానికి లక్షల్లో వేతనం తీసుకోవాలని అందరికీ ఆశే..! మఖ్యంగా విమానయాన రంగం.. క్రేజీ కొలువు..! యువత ఆసక్తి అంతా ఇంతా కాదు..! పరీక్షలో ప్రతిభ చూపితే ఏకంగా సంవత్సరానికి రూ.12-18 లక్షలు వేతనం...
భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) 368 మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీకి ప్రకటన విడుదల చేసింది.. అర్హతలు, ఎంపిక విధానం వివరాలు...