సికింద్రాబాద్ కస్తూర్బా కళాశాలలో గ్యాస్ లీక్ ..? 41 మంది విద్యార్ధులకు అస్వస్థత
సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లి కస్తూర్బా మహిళా కళాశాలలో గ్యాస్ లీక్ కావడం తీవ్ర కలకలాన్ని రేపింది. దాదాపు 41 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురైయ్యారు. కళాశాల సైన్స్ ల్యాబ్ లో ప్రయోగాలు చేస్తుండగా...