న్యూస్చర్చి వద్ద బాంబు పేలుళ్లు :17మంది మృతిsharma somarajuJanuary 27, 2019January 27, 2019 by sharma somarajuJanuary 27, 2019January 27, 2019మనీలా, జనవరి 27: ఫిలిప్పీన్స్లో బాంబులు పేలిన ఘటనలో 17మంది మృతి చెందారు. మరో 43మందికి పైగా గాయాలు అయ్యాయి. జోలో ఐలాండ్లోని రోమన్ కాథలిక్ చర్చి వద్ద ఆదివారం రెండు బాంబులు పేలాయి....