నలుగురు టెర్రరిస్టులు మృతి
శ్రీనగర్, డిసెంబరు29: జమ్మూ,కాశ్మీర్లోని పుల్వానా జిల్లాలో టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు తీవ్రవాదులు మరణించారు. దక్షిణ కాశ్మీర్లోని హన్జన్ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నట్లు సమాచారం అందటంతో బలగాలు అక్కడకు...