న్యూస్భారీ వరదలు.. 50 మంది మృతిKameshMarch 17, 2019March 17, 2019 by KameshMarch 17, 2019March 17, 2019జకార్తా: ఇండోనేషియాలో వరదలు విరుచుకుపడటంతో 50 మందికి పైగా మరణించారు. ఇంకా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. పపువా రాష్ట్ర రాజధాని జయపుర సమీపంలోని సెంటని ప్రాంతంలో ఒక్కసారిగా భారీగా కుండపోత వర్షాలు కురిశాయి....