న్యూజిలాండ్లో 9మంది భారతీయులు గల్లంతు?
న్యూజిలాండ్లోని మసీదులో జరిగిన కాల్పుల ఘటనలో తొమ్మిది మంది భారతీయులు గల్లంతు అయినట్లు తెలుస్తుంది. దుండగుడు కాల్పులకు పాల్పడిన ఘటనలో 49మంది ప్రాణాలు కోల్పోగా మరో 20మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రార్థనల్లో...