ఆర్మీరిక్రూట్మెంట్లో 94మంది పట్టివేత
విదిష(మధ్యప్రదేశ్)జనవరి 21: ఆర్మీరిక్రూట్మెంట్ ర్యాలీలో తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించిన 94 మంది యువకులు పట్టుబడ్డారు. పట్టుబడిన యువకులందరూ భిండ్, మొరెన, గ్వాలియర్కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. అథార్కార్డులు, మార్కులిస్టులు, నివాస దృవీకరణ...