YSRCP: ఏపి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర పెద్దలకు ఒక అవినాభావ సంభందం ఉంది. అలాగే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి దేశంలోని పలు కార్పోరేట్ శక్తులకు మధ్య కూడా అవినాభ సంబంధం ఉంది....
Drugs Case: రాష్ట్ర ప్రభుత్వం తో లింకులు ఉన్న డ్రగ్స్ స్కామ్ ఒకటి ఇటీవల బయటపడింది. గుజరాత్ లోని మొండ్రా పోర్టులో తొమ్మిది వేల కోట్ల విలువైన మూడు వేల కిలోల హెరాయిన్ పట్టుబడింది....
ప్రముఖ సంస్థ ఆదానీ గ్రూపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నది. ఇప్పటికే రాజస్థాన్ పవర్ కంపెనీ, జివికె నుండి ముంబాయి ఏయిర్ పోర్టును హస్తగతం చేసుకున్న ఆదానీ గ్రూపు తాజాగా ఏపి ప్రభుత్వం నిర్మిస్తున్న...