NewsOrbit

Tag : Aaditya Thackeray

జాతీయం న్యూస్

Maharastra: వాహనదారులకు ఇది ఎంత శుభవార్తో…లీటర్ పెట్రోల్ రూపాయేనంట..! ఎక్కడ..! ఎప్పుడంటే..!?

sharma somaraju
Maharastra: దేశంలో పెట్రో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర అనూహ్యంగా వంద రూపాయలకు చేరువ అవ్వడంతో వాహనదారుల ఆవేదన అంతా ఇంతా కాదు. పెట్రోల్ ధరల తగ్గింపునకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని...
టాప్ స్టోరీస్

‘మహా’ విస్తరణ.. కేబినెట్‌లోకి ఠాక్రే వారసుడు!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరింది. సోమవారం మధ్యాహ్నం విధాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సీఎం ఉద్ధవ్‌...
టాప్ స్టోరీస్

గవర్నర్‌ను కలిసిన ఉద్ధవ్ థాక్రే!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే బుధవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీని మర్యాదపూర్వకంగా కలిశారు. మరోపక్క కొత్తగా గెలిచిన...
టాప్ స్టోరీస్

‘మహా’ బలప్రదర్శన.. సంకీర్ణ తడాఖా చూపిద్దాం!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో మహా బలప్రదర్శన జరిగింది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలకు చెందిన 162 మంది ఎమ్మెల్యేలను హోటల్లో పరేడ్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి సంఖ్యాబలం లేదని, తమ వద్దే ఎమ్మెల్యేలు ఉన్నారని చూపించడానికి...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ మేరకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. శుక్రవారం సాయంత్రం...
టాప్ స్టోరీస్

‘మహా’ సస్పెన్స్.. ప్రకటన ఎప్పుడు ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై ఈ రోజు తుది ప్రకటన చేసే అవకాశం ఉంది. శివసేనకు సీఎం పదవిని ఇచ్చేందుకు...
టాప్ స్టోరీస్

బలపరీక్షలో శివసేన వైఖరి ఏమిటి?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీని ఆహ్వానించిన రాష్ట్ర గవర్నర్.. తమ బలాన్ని నిరూపించుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాల్లో గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరిండచిన...
టాప్ స్టోరీస్

జడ్జిమెంట్ డే.. గెలుపెవరిది?

Mahesh
ముంబై: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలతో పాటు దేశంలో పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మహారాష్ట్రలో అధికార బీజేపీ, మరో ఐదేళ్లూ అధికార పీఠాన్ని దక్కించుకోనుంది....