ED: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేసి కోర్టు అనుమతితో కస్టడీ విచారణ...
Supreme Court: చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలపై బీజేపీకి సుప్రీం కోర్టులో బిగ్ షాక్ తగిలింది. చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలపై సుప్రీం కోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఆప్ అభ్యర్ధిని విజేతగా...
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఈడీ దుకుడు పెంచింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు వరుసగా ఈడీ సమన్లు పంపుతోంది. అయితే...
Swati Maliwal: దేశ రాజధాని ఢిల్లీ సహా ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఖాళీ అవ్వనున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముగ్గురు అభ్యర్ధులను ఆమ్ ఆద్మీ...
Aravind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింగ్ కేజ్రీవాల్ కు రెండు రోజుల క్రితం ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సమన్ల ప్రకారం ఇవేళ (21వ తేదీ)...
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తొంది. మనీలాండరింగ్ కేసుతో సంబంధం...
ఢిల్లీ లో ఆప్ సర్కార్ అధికారాలకు గండికొట్టే విధంగా కేంద్ర సర్కార్ తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోరుకు సిద్దమవుతున్నారు. ఓ పక్క న్యాయపోరాటం చేయడంతో పాటు విపక్షాలను కూడగట్టే పనిలో...
Breaking: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మరో మంత్రి సత్యేందర్ జైన్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాను ఈ నెల 26న సీబీఐ అధికారులు అరెస్టు...
Breaking: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. అదివారం ఉదయం ఆయన సీబీఐ అధికారుల విచారణకు...
సుప్రీం కోర్టు తీర్పుతో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. అయితే ఆ తర్వాత ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభం కాగానే ఎంసీడీ సదన్...
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (ఎంసీడీ) మేయర్ గా అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్ధి డాక్టర్ షెల్లీ ఒబెరాయ్ విజయం సాధించారు. షెల్లీ ఒబెరాయి తన సమీప బీజేపీ అభ్యర్ధి రేఖా గుప్తాపై 34...
Delhi Mayor Poll: ఢిల్లీ మేయర్ ఎన్నిక వివాదంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఢిల్లీ మేయర్ ఎన్నికల ఇప్పటికే పలు మార్లు వాయిదా పడటంతో...
దేశ రాజధాని ఢిల్లీ మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నిక పంచాయతీ సుప్రీం కోర్టుకు చేరింది. మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికల ప్రక్రియపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో అమ్ అద్మీ పార్టీ (ఆప్) చైర్మన్ అభ్యర్ధి...
దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా మూడు సార్లు అధికారం సాధించి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న అమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో నిత్యం సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. బీజేపీ...
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ ఎన్నికలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆప్, బీజేపీ కౌన్సిలర్ లు పోటాపోటీ నినాదాలు, తోపులాటతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అత్యధిక స్థానాలు గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ...
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. దేశం మొత్తం ఈ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తొంది. గుజరాత్ లో బీజేపీ ముందంజలో ఉండగా,, హిమాచల్ ప్రదేశ్...
దేశ రాజధాని హస్తినలో బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చారు ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఈ నెల 4వ తేదీ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరగ్గా, ఈ రోజు ఓట్ల లెక్కింపు నిర్వహించారు....
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (ఎంసీడీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఢిల్లీ అధికార అమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు ఫలితాలు కనబడుతున్నాయి. కౌంటింగ్ లో రెండు పార్టీలు...
Gujarat Exit Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పర్వం రెండు దశల్లో ముగిసింది. ఈ నెల 8వ తేదీ ఫలితాలు వెలువడనున్నాయి. సోమవారం పోలింగ్ సమయం ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి....
ఢిల్లీ మంత్రి, అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సత్యేందర్ జైన్ (58) మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయనను ఈడీ మే 30న అరెస్టు చెేసింది. ప్రస్తుతం తీహార్...
అసెంబ్లీ ఎన్నికల వేళ గుజరాత్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన నిన్న సాయంత్రం నుండి కనిపించకపోవడం, ఈ రోజు అనూహ్యంగా అతను నామినేషన్ ఉపసంహరించుకోవడం హాట్...
Delhi excise policy case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ కీలక అడుగు వేసింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సీబీఐ సమన్లు జారీ చేసింది. రేపు (సోమవారం) ఉదయం 11 గంటలకు...
దేశ వ్యాప్తంగా సంచలనానికి తెరలేపిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో సారి రంగంలోకి దిగింది. ఇప్పటికే ఒక పర్యాయం వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన ఈడీ బృందాలు...
Modi Kejriwal: మనకందరికీ తెలుసు గుజరాత్ రాష్ట్రం నుండి మూడుసార్లు ముఖ్యమంత్రిగా మోడీ ఎన్నికయ్యారు అని. ఇదే సమయంలో దేశ ప్రధానిగా ఉన్న గాని మోడీ గుజరాత్ విషయంలో ప్రత్యేకమైన అభిమానం కొన్ని పెట్టుబడులు...
AAP: 2012లో ఆమ్ ఆద్మీ పార్టీనీ అరవింద్ కేజ్రీవాల్ స్థాపించారు. అప్పట్లో దేశంలో యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో .. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే దీక్షకు దిగిన సమయంలో కేజ్రీవాల్ పాల్గొని...
Harbhajan Sing: టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అందరికీ సుపరిచితుడే. తన స్పిన్ బౌలింగ్ తో… చాలాసార్లు ప్రత్యర్థి బ్యాట్స్ మ్యాన్ లకి చుక్కలు చూపించడం జరిగింది. అర్థం కాని బౌలింగ్ తో…...
Assembly Election Results 2022: దేశంలోని అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పర్వం కొనసాగుతోంది. ఊహించినట్లుగానే అతిపెద్ద రాష్ట్రంలో యూపీలో రెండవ సారి బీజేపీ తన హవా కొనసాగిస్తోంది. ఉత్తరాఖండ్ లోనూ బీజేపీ...
Delhi : దేశ రాజధాని ఢిల్లీ మరోమారు సంచలన పరిణామాలతో వార్తల్లోకి ఎక్కింది. త్వరలో డ్రోన్లతో హస్తినలో ఉగ్రదాడి జరగనుందని, ఇందుకు కుట్ర జరిగిందన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో ఢిల్లీలో హై అలర్ట్...
Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీ తరువాత పంజాబ్ రాష్ట్రంలో కాస్త ఎక్కువ ప్రభావం చూపించే అమ్ అద్మీ పార్టీ వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సత్తా చాటేందుకు ప్రయత్నాలు...
Ayodhya rhttp://ఏఏam temple: ఆయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్న రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భూమి కొనుగోలులో అవినీతికి పాల్పడిందని విపక్ష నేతలు ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి...
దేశ ప్రధాని మోడీ ని మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఆదరించిన రాష్ట్రం గుజరాత్. దీంతో మోడీ ప్రధాని అయ్యాక ఈ రాష్ట్రం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను భారీస్థాయిలో కేటాయిస్తూ...
కొన్ని సంవత్సరాల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఒక సంచలనం. దేశ రాజధాని రాష్ట్రంలో ఎంతో అనూహ్యరీతిలో ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న అతను వరుసగా విజయాలు సాధిస్తూ వస్తూ కేంద్ర అధికార...
మూడు రోజుల క్రితం ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ కరోనా వైరస్ కారణంగా ఢిల్లీలోని రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ మహమ్మారి వైరస్ 50 ఏళ్లకు పైబడిన...
దేశ రాజధాని రాష్ట్రమైన ఢిల్లీలో లో కరోనా వైరస్ వ్యాపిస్తున్న తీరును గమనిస్తూనే ఉన్నాం. గత 24 గంటల్లో దేశంలో నమోదు మరణాల్లో ఒక్క ఢిల్లీ నుంచే 25 శాతం మరణాలు సంభవించడం గమనార్హం....
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అన్ని దేశాల లోని ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు మరియు ప్రముఖులను కూడా వదిలిపెట్టడం లేదు. గతంలో ఇంగ్లాండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు ఈ వైరస్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీని అభినందించిన కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరానికి ఊహించని వైపు నుంచి దెబ్బ తగిలింది....
పొలిటికల్ మిర్రర్ పోటీ ఏదైనా విజయాలు ఊరికే రావు. బోలెడన్ని శక్తియుక్తులు ప్రదర్శించాలి. శ్రమపడాలి. ఆవగింజంత అదృష్టం తోడవ్వాలి. విజయాలన్నిటిలో రాజకీయ విజయాలంటే మరింత క్లిష్టం. శ్రమ, శక్తి కంటే యుక్తి తెలియాలి. జనం...
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 70 శాసనసభ స్థానాలకు సంబందించిన కౌంటింగ్ మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఎనిమిది గంటలకు కౌంటింగ్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కొట్టనుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఘోషిస్తుండగా కేంద్రంలో సర్కారు నడుపుతున్న బిజెపి మాత్రం వాటిని...
పొలిటికల్ మిర్రర్ దేశ రాజధానిలో రాజకీయం రాజుకుంది…! నాయకుల వాగ్బాణాలు ఎదుటి వారిపైకి దూసుకెళ్తుంటే.., వాగ్ధానాలు జువ్వల్లాగా గాలిలో ఎగురుతున్నాయి. నాయకులు ఎన్ని మాటలు చెప్పినా, హస్తిన ప్రజలు మాత్రం విభిన్న తీర్పు ఇస్తుంటారు....
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ (అప్) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారం నుంచి నిషేధించాలని ఎన్నికల సంఘానికి ఆమ్ ఆద్మీ పార్టీ...
న్యూఢిల్లీ: కొరకరాని కొయ్యగా మారిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఓటమి రుచి చూపించి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఢిల్లీ పీఠం కైవసం చేసుకునేందుకు బిజెపి సర్వశక్తులూ ఒడ్డుతోంది. బిజెపి గత ఎన్నికలలో...
పొలిటికల్ మిర్రర్ దేశ రాజధానిలో శాసనసభ ఎన్నికల వేడి మొదలయ్యింది. ఉత్తరభారతాన తమకు తిరుగులేదని భావిస్తున్న బీజేపీకి ఢిల్లీలో శాసనసభ పీఠం కొరకరానికొయ్యగా మారింది. ఈ సారి ఎలాగైనా సామాన్యుడి పార్టీ (ఆప్)ని ఓడించి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీజేపీ, ఆప్, కాంగ్రెస్లు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. వచ్చే నెలలోనే ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ స్పీడ్ పెంచింది....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ ను సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఉన్న...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: పికె ఎవరో తనకు తెలియదంటూ కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జెడియు నేత ప్రశాంత్ కిషోర్. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు గిరాకీ పెరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ సారధ్యంలోని ఐప్యాక్ సంస్థ రానున్న ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పని చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి...
ఢిల్లీ: ఆప్ రెబల్ ఎమ్మెల్యే అల్కా లాంబా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఆమె రాజీనామా చేశారు. ఢిల్లీలోని చాందినిచౌక్ నుంచి ఆప్ ఎమ్మెల్యేగా గెలుపొందిన అల్కా తాను...
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మీద ఆప్ ముప్పేట దాడి మొదలుపెట్టింది. ఆయన నామినేషన్ రద్దు చేయాలని డిమాండు, తర్వాత అసభ్య పాంప్లెట్లు వేశారంటూ దుమ్మెత్తి...
న్యూఢిల్లీ: క్రికెట్ వదిలి రాజకీయాల్లోకి వచ్చిన డాషింగ్ బ్యాట్స్ మన్ గౌతమ్ గంభీర్.. ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. 15 ఏళ్లు క్రికెట్ రంగంలో ఉన్నా లేనన్ని ఆరోపణలు కేవలం 15 గంటల రాజకీయాల్లో వచ్చాయని ఎన్నికల ప్రచారంలో...