పొలిటికల్ మిర్రర్ దేశ రాజధానిలో శాసనసభ ఎన్నికల వేడి మొదలయ్యింది. ఉత్తరభారతాన తమకు తిరుగులేదని భావిస్తున్న బీజేపీకి ఢిల్లీలో శాసనసభ పీఠం కొరకరానికొయ్యగా మారింది. ఈ సారి ఎలాగైనా సామాన్యుడి పార్టీ (ఆప్)ని ఓడించి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీజేపీ, ఆప్, కాంగ్రెస్లు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. వచ్చే నెలలోనే ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ స్పీడ్ పెంచింది....