నాకు పేపర్ చూడాలంటే భయం వేస్తోంది ఈవిడకి ఏవైనా వెర్రి ఉందా చెప్పిందే చెప్తుంది అంటారని తెలుసు కానీ ఇది వింటే మీకూ తెలుస్తుంది నిర్భయ కేసుకి ఇప్పుడు ఏడేళ్లు అప్పుడు దేశం భయంతో...
అమరావతి: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి తన కార్యాలయంలోనే హత్యకు గురైన సంఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళా తహసీల్దార్ హత్య దారుణమని,...