అమరావతి: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి తన కార్యాలయంలోనే హత్యకు గురైన సంఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళా తహసీల్దార్ హత్య దారుణమని,...
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి దారుణహత్య ఉదంతం వెనుక కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. విజయారెడ్డి హత్యపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్య వెనుక కుట్ర...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యను ప్రభుత్వంతో సహా అందరూ ఖండిస్తుండగా మరో పక్క ఈ దారుణం రెవెన్యూ శాఖ నుండి ప్రజలు ఎదుర్కొంటున్న బెడదపై చర్చకు దారి తీస్తున్నది....