(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి అసెంబ్లీలో శీతాకాల సమావేశాల్లో రెండో రోజు సన్నబియ్యం పంపిణీపై పెద్ద చర్చే జరిగింది. సన్న బియ్యం పంపిణీపై వైసిపి ప్రభుత్వం మాటతప్పిందని టిడిపి ఉప నేత కింజరపు...
అమరావతి: రాజధాని అమరావతి పర్యటన సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు కాన్వాయ్పై జరిగిన దాడి ఘటన దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని టిడిపి నేత కింజరపు అచ్చెన్నాయుడు...
అమరావతి: ఏపి బడ్జెట్ సమావేశాల్లో తొలి సారిగా ముగ్గురు టిడిపి సభ్యులు సస్పెన్షన్కు గురైయ్యారు. శాసనసభ మంగళవారం వాడివేడిగా ప్రారంభమయ్యింది. ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఎన్నికల ప్రచార...
అమరావతి: వ్యక్తిగత దూషణలు చేశారంటూ అధికార, విపక్ష సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో శాసనసభలో గందరగోళ పరిస్థితి చోటుచేసుకుంది. బడ్జెట్ సమావేశాలలో ఐదవ రోజైన మంగళవారం ఆరోగ్యశ్రీపై చర్చ జరుగుతున్న సమయంలో సభా నియమాలపై...