కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన చంద్రబాబు ..డీజీపీ ఆఫీసు వద్ద టీడీపీ నేతల ధర్నా
కుప్పంలో టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జి జరిగింది. కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తత లకు దారి తీసింది. కుప్పంలో అన్నా క్యాంటిన్ ను ప్రారంభించేందుకు వచ్చిన చంద్రబాబును వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు....