బ్రేకింగ్ న్యూస్ … పవన్ కళ్యాణ్ ర్యాలీలో ప్రమాదం…
నివార్ తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరియటిస్తూ ఉయ్యూరులో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నేడు ఆయన కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉయ్యూరులో తుపానుతో దెబ్బతిన్న పంటలను పవన్ పరిశీలించారు....