చంద్రబాబు సభలో అపస్తృతి .. ఏడుగురు కార్యకర్తలు మృతి
టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటిస్తున్నారు. చంద్రబాబు బహిరంగ సభకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కందుకూరు లో రోడ్లు కిక్కిరిసిపోయిన నేపథ్యంలో సభలో అపస్తృతి చోటుచేసుకుంది. కార్యకర్తల మధ్య...