ముంబై దేశంలో ఇంత బాహాటంగా విద్వేషం రాజ్యం ఏలడం చాలా ఆందోళనకరమైన విషయమని ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా పేర్కొన్నారు. తాను తన అభిప్రాయాలను బహిరంగంగా చెబుతున్నందుకు రకరకాల వ్యక్తుల నుంచి దూషణలు ఎదురయ్యాయనీ,...
న్యూఢిల్లీ: మూకదాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసిన 49 మందిపై కేసులు నమోదవ్వడంపై బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా, ప్రముఖ చరిత్రకారిణి రొమిలా థాపర్ సహా 180 మంది ప్రముఖులు స్పందించారు....