`క్షణం` సినిమా ఎంత పెద్ద సక్సెస్ను సాధించిందో అందరికీ తెలుసు. లిమిటెడ్ బడ్జెట్లో రూపొందించిన ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకు ప్రశంసలను అందుకుంది. ఇప్పుడు...
`క్షణం`, `అమీ తుమీ`, `గూఢచారి` వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న అడివిశేష్ కథానాయకుడుగా రూపొందుతోన్న థ్రిల్లర్ `ఎవరు`. `బలుపు`, `ఊపిరి`, `క్షణం` వంటి సూపర్హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా...