పార్లమెంట్ బడ్జెట్ సమావేసాలు మొదలైనప్పటి నుండి పలు అంశాలపై చర్చ జరపాలంటూ విపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆదానీ గ్రుప్ పై వచ్చిన ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ...
విపక్షాల ఒత్తిడికి అధికార పక్షం రాజ్య సభలో తలవంచక తప్పలేదు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న త్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభలో బ్రేక్ పడింది. విపక్షాల నిరసనల మధ్యే లోక్ సభలో బిల్లుకు ఆమోదముద్ర వేయించుకున్న...